News
ఉల్లిపై మంత్రి హరీశ్రావు సమీక్ష
ఉల్లిపాయ ఘటెక్కిన తరుణంలో తక్కువ ధరలో ప్రజలకు ఉల్లిని అందించెందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 5వ తెదినుండి కేజి ఉల్లి రూ.20లకే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపధ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు మంత్రి తన్నిరు హరీశ్రావు కలెక్టర్లు, పురపాలక కమీషన్ర్లతొ వీడియో కాంపరెన్స్ నిర్వహించనున్నారు. ఉల్లిని మహారాష్ట్ర, ఆంధ్రా లోని కర్నూల్ నుండి దిగుమతి చేసుకోనున్నట్లు సమాచరం .
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








